Tagged: Thursday Sabha

శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖ ప్రారంభించారు | 27 November 2024

ది. 27.11.2024 బుధవారం సాయంత్రం 6 గంటలకు **ఆధ్యాత్మిక రాజధాని రాజమహేంద్రవరంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం శాఖ నందు శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖను సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించడం...