Tagged: Tadepalligudem

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పలువురు...

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో పీఠం సభ్యులు...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ...

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం తణుకు, సజ్జాపురం గ్రామంలో తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల స్వగృహములో నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 తేది గురువారం రోజు తాడేపల్లిగూడెం సబ్‌‌ట్రజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతుల కుమారుడు గారపాటి శ్రీ గణేష్ ‌సత్యకిషోర్‌ పుట్టినరోజు సందర్భముగా తణుకు పట్టణము సజ్జాపురం గ్రామంలో గల వారి స్వగృహములో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో...

ది. 9 ఆగష్టు 2019 తేదీన శ్రావణ శుక్రవారం సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

ది. 9 ఆగష్టు 2019 తేదీన శ్రావణ శుక్రవారం సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video