Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham

India-Konapapapeta Village-Aaradhana conducted on 13th March 2020

ది. 13 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram Village-Aaradhana conducted on 12th March 2020

ది. 12 మార్చి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Hyderabad-Weekly Aaradhana conducted at Mr.Ramesh’s home on 12th March 2020

ది.12 మార్చి 2020 గురువారం బాచుపల్లి స్ట్రీట్, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ ఎమ్ .రమేష్ గారు, శ్రీమతి ఎమ్.గంగా భవాని దంపతుల స్వగృహం నందు వీక్లీ ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ...

India-Aaradhana conducted at Sri Kahene Sha Vali Ashram, Tuni by Mr. Hari RamaKrishna on 11th March 2020

ది. 11 మార్చి 2020 బుధవారం తుని, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ బ్రహ్మర్షి కహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా పూజా మందిరంలో శ్రీ హరి రామకృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించుకొన్నారు. ఈ ఆరాధన...

India-Aaradhana conducted at J.Thimmapuram Ashram on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం మధ్యాహ్నం జె. తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram-Aaradhana conducted at Mr.Raghava’s home on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ ముమ్మిడి రాఘవ గారు, శ్రీమతి విఘ్న దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 28 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Aaradhana conducted at Sri Kahene Sha Vali Ashram, Tuni on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం తుని, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తుని శ్రీ కహేనేషావలీ ఆశ్రమంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు.

USA – March Monthly Aaradhana conducted in Online at Smt. Bhupathiraju Neelima home on 7th March 2020

USA – 07 మార్చి 2020 శనివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి భూపతిరాజు నీలిమ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు. USA March 2020 Online Monthly Aaradhana was conducted on 7th March 2020...

India-S.Narasapuram Village-Aaradhana conducted at Mr.P.RamaKrishna’s home on 7th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం రాత్రి ఎస్. నరసాపురం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ పి.రామకృష్ణా గారు, శ్రీమతి భారతి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.