Tagged: India

India-Seetharampuram-Weekly Aaradhana at Ashram on 04-March-2020

ది.04 మార్చి 2020 బుధవారం మధ్యాహ్నం సీతారాంపురం గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ లంగోజి నూకరాజు గారు, శ్రీమతి వర లక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Thetagunta-Weekly Aaradhana at Ashram on 02-March-2020

ది.02 మార్చి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.