Tagged: Hyderabad

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి పంచ శిల కాలనీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో శ్రీ జె. శ్రీను గారు, శ్రీమతి లోవలక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి పంచ శిల కాలనీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో శ్రీ జె. శ్రీను గారు, శ్రీమతి లోవలక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ చిన్నబ్బాయి గారు, శ్రీమతి లోవలక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ చిన్నబ్బాయి గారు, శ్రీమతి లోవలక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.11 నవంబర్ 2019 సోమవారం కార్తీకమాస పర్వదినమున స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.11 నవంబర్ 2019 సోమవారం కార్తీకమాస పర్వదినమున స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 18 మంది పీఠం...

ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం హైదరాబాద్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఎస్.యల్ కృష్ణ ప్రసాదరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం హైదరాబాద్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఎస్.యల్ కృష్ణ ప్రసాదరావు గారు (సీనియర్ చీఫ్ ఇంజనీర్, ఈటీవీ), శ్రీమతి విజయలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం బాచుపల్లి, నిజాంపేట్, హైదరాబాద్ లో శ్రీమతి కవిత గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం బాచుపల్లి, నిజాంపేట్, హైదరాబాద్ లో శ్రీమతి కవిత గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి...

ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ కుమారి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.01 అక్టోబర్ 2019 మంగళవారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ కుమారి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో 14 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సూరారం కాలనీ లో శ్రీ సువ్వాడ తులసమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సూరారం కాలనీ లో శ్రీ సువ్వాడ తులసమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.