Tagged: East Godavari District

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మండా ఎల్లమంబ గారు, శ్రీ కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు.

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video Link 1 Video Link 2

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ చేసినారు.

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో అతిథి గా అర్.టి.ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీ అర్. సురేష్...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం సరభవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం సరభవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది.

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం గజ్జనపుడి గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ భవన నిర్మాణానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శంకస్థాపన చేసినారు

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం గజ్జనపుడి గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ భవన నిర్మాణానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శంకస్థాపన చేసినారు.

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు శ్రీ అబ్బి...

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ఉదయం తుని పట్టణం తూర్పు గోదావరి జిల్లా లో డ్రైవర్స్ కాలనీ దుర్గా మాత ఆలయం ఆవరణ లో ఏ.పి మల్లవరం సభ్యులు శ్రీ కె. సోమరాజు శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతుల ఆరాధన నిర్వహించబడినది

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ఉదయం తుని పట్టణం తూర్పు గోదావరి జిల్లా లో డ్రైవర్స్ కాలనీ దుర్గా మాత ఆలయం ఆవరణ లో ఏ.పి మల్లవరం సభ్యులు శ్రీ కె. సోమరాజు శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతుల ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం...

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి దర్గా ప్రాంగణం లో శ్రీ కరణం వెంకటరావు, శ్రీమతి నూకరత్నం దంపతులు స్వామి ఆరాధన నిర్వహించారు

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి దర్గా ప్రాంగణం లో శ్రీ కరణం వెంకటరావు, శ్రీమతి నూకరత్నం దంపతులు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం...

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ నక్కిన నాగేశ్వరరావు, శ్రీమతి లోవ లక్ష్మీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ నక్కిన నాగేశ్వరరావు, శ్రీమతి లోవ లక్ష్మీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.