India-Tadepalligudem-Aaradhana conducted at Sri Adabala Naga Venkata Ratnam House on 16th August 2024

శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ అడబాల నాగ వెంకట రత్నం గారు, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల స్వగృహమునందు స్వామి ఆరాధన 16 ఆగస్టు 2024 వ తారీఖున నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...