India-Seethanagaram Village-Aaradhana conducted on 19th March 2020 by publisher9 · March 19, 2020ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ప్రత్తిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ టి.మురళి కృష్ణా స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది October 7, 2019
విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు జనవరి 31న పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది January 31, 2019