ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది
ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీమతి మండా ఎల్లమంబ గారు, కుమారి మరీసే స్వాతి ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు.
శ్రీమతి మండా ఎల్లమంబ ప్రసంగించినారు
కుమారి మరీసే స్వాతి ప్రసంగించినారు
కాకినాడ ఆశ్రమంలో ఆరాధన లో పాల్గొన్న సభ్యులు
హారతి లో పాల్గొన్న సభ్యులు