13 మే 2019 – ఆరవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 13 మే 2019 న ఆరవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా తాడేపల్లిగూడెం, వల్లూరుపల్లి, ఉండ్రాజవరం, కొమరవరం మరియు రాజమహేంద్రవరం లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.
19. తాడేపల్లిగూడెం
20. వల్లూరుపల్లి
no images were found
21. ఉండ్రాజవరం
no images were found
22. కొమరవరం
no images were found
23. రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం – పత్రికలలో